కొత్తపల్లి శ్రీనివాస రామనుజన్‌‌‌‌ మ్యాథ్స్ ఒలింపియాడ్లో అల్ఫోర్స్ సత్తా

కొత్తపల్లి శ్రీనివాస రామనుజన్‌‌‌‌ మ్యాథ్స్ ఒలింపియాడ్లో అల్ఫోర్స్ సత్తా

కొత్తపల్లి, వెలుగు: శ్రీనివాస రామనుజన్‌‌‌‌ మ్యాథ్స్​ ఒలింపియాడ్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన పోటీ పరీక్షలో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ ఇ–టెక్నో స్కూల్​ విద్యార్థులు సత్తా చాటినట్లు స్కూల్​ చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి తెలిపారు. 

ఈ టెస్ట్‌‌‌‌లో బి.శ్రీక్షిత, జె.యశ్వంత్​రెడ్డి, జి.శ్రీయాన్​రెడ్డి, పి.సాద్విని, ఎ.రితిక, జి.సహాంస్, ఎన్.సహార్ష్, ఎం.శ్రేయాన్​కార్తీక్ ఫస్ట్​ లెవల్​పూర్తిచేసుకుని సెకండ్​ లెవల్‌‌‌‌కు సెలెక్ట్​ అయినట్లు తెలిపారు.