
ఆంధ్రప్రదేశ్
చందాదారుల వివరాలు ఎందుకు ఇవ్వట్లే
మార్గదర్శికి హైకోర్టు ప్రశ్న హైదరాబాద్, వెలుగు: మార్గదర్శి కేసుపై సోమవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్,
Read Moreపవన్ కల్యాణ్కు సిటీ సివిల్ కోర్టు సమన్లు
తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సివిల్ సూట్&zwnj
Read Moreఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీ
Read Moreటీటీడీలో సిఫారసు లేఖల రద్దు సరికాదు: బల్మూరి వెంకట్
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే, ఎమ
Read Moreపవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం వ
Read Moreతిరుమల కొండపై హెలికాప్టర్ చక్కర్లు
తిరుమల కొండపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరుచుగా తిరుమలకొండ మీదుగ
Read Moreఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్.. పెద్ద కథే ఉందిగా..!
అమరావతి: సినీ నటుడు అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై న
Read Moreసీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారిని ప్రశాంతికి చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంతిని ఏపీ
Read Moreఏపీలో తీవ్ర విషాదం: ఈతకు వెళ్లి ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదాలవారిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందు
Read Moreసై అంటే సై.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ప్రకటన
ఏపీలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగు దేశం(టీడీపీ) పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎ
Read MoreKadapa: పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. అక్టోబర్ 19న విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే..
Read Moreఎంత దుర్మార్గం..ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు
కడప జిల్లాలో వివాహితుడి దారుణం నాలుగేండ్లుగా ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు 80 శాతం గాయాలతో చావుబతుకుల మధ్య బాలిక హైదరాబాద్, వెలుగు: ఏపీలో
Read Moreపోలవరం ముంపు ప్రాంతాలను గుర్తించండి
హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టుతో ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాల్సిందిగా ఏపీ సర్కారును పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశించింది. తెలం
Read More