ఆంధ్రప్రదేశ్

Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ కన్నుమూత

విశాఖపట్నం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని

Read More

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్న

Read More

అర్థరాత్రి బెంగళూరుకు తారకరత్న తరలింపు

గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నను అర్థరాత్రి ప్రత్యే క అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు.  శుక్రవారం రాత్రి ఆయన భార్య ఆలేఖ్యారెడ్డి, కు

Read More

Yuvagalam:యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లిన తారకరత్న

అమరావతి : యువగళం యాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగ

Read More

కాబోయే భార్యతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్  తో క

Read More

విడగొట్టాలని చూస్తే మళ్లీ నాలాంటి తీవ్రవాదిని చూడరు : పవన్ కల్యాణ్

ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల  ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. వేర్ప

Read More

Padma awards 2023: కీరవాణికి పద్మశ్రీ.. చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కృషి చేసినందుకు గానూ ఏపీ నుం

Read More

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆద

Read More

పవన్, షర్మిలకు తెలంగాణలో ఏం పని..?: ఆకునూరి మురళి

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై సోషల్ డెమొక్రాటిక్ ఫోర్ నేత, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ విమర్శలు గు

Read More

ఇంద్రకీలాద్రిలో పవన్ పూజలు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంత

Read More

గన్నవరం ఎయిర్‌పోర్ట్ను కమ్మేసిన పొగ మంచు

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగ మంచు కమ్మేసింది. ఈ ప్రభావంతో ఎయిర్‌పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ పొగ మంచు కార

Read More

ఇవాళ విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిక

Read More

కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ : కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మార్చి14 కు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా నది జలాల పం

Read More