ఆంధ్రప్రదేశ్
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తోపులాట
తిరుమల తిరుపతి కొండపై భక్తుల మధ్య తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పొందే
Read Moreఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1446 కోట్లు
2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించినట్లు టిటిడి అధికారికంగా ప్రకటిం
Read Moreఏపీలో ముగ్గురు ఐపీఎస్లకు డీజీపీగా ప్రమోషన్
అమరావతి: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. పి.వి.సునీల్కుమార్ సహా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీజీప
Read Moreశ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత
శ్రీశైలంలో నేటి నుండి జనవరి 2 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు గర్భాలయ స్పర్శ దర్శనాలు(సర్వ దర్శనం కాదు) నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపార
Read Moreఏపీలో జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అమరావతి: కేసుల పరిష్కారంలో జడ్జిలు వేగంగా, సమర్థవంతంగా పనిచేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచ
Read Moreఏడాదిలో వెంకన్నను 2.35 కోట్ల మంది దర్శించుకున్నరు
ఈ ఏడాది తిరుమల శ్రీవారిని రికార్డ్ స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. కరోనా రూల్స్ రద్దు చేయడం వల్ల ఈ ఏడాదిలో మొత్తం 2.35 కోట్ల మంది భక్తులు దర్
Read Moreవిజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్య
Read Moreకృష్ణా నీళ్లు, కరెంట్ ఉత్పత్తిలో తెలంగాణ తీరు సరికాదు : ఏపీ సీఎం జగన్
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదీ జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ సర్కార్ ఏకపక్షంగ
Read Moreఏపీ అక్రమ ప్రాజెక్టులపై చూసీచూడనట్టు రాష్ట్ర సర్కారు
70 శాతం నీళ్లు వాడుకుంటున్న ఏపీ శ్రీశైలం కరెంట్ ఉత్పత్తిపై మరోసారి కేంద్రానికి జగన్ కంప్లైంట్ దీన్నే బూచిగా
Read Moreఇసుక అక్రమ తవ్వకాలపై మత్స్యకారుల విన్నూత నిరసన
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరంలో మత్స్యకారులు విన్నూత నిరసన చేపట్టారు. కోటిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పాతకోట సమీపంలో గోదావరి నదికి అడ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు
సీబీఐ దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. నకిలీ విదేశీ వైద్య సర్టిఫికెట్ల కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యు
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుం
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త
Read More












