ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ తో సోమేష్ కుమార్ భేటీ..!

ప్రభుత్వ అధికారిగా ఏపీ ప్రభుత్వం తనకి ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. డీపీవోటీ అదేశాల మేరకే తాను ఏపీ ప్రభుత్

Read More

Vande Bharat Express : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక

తెలుగు రాష్ట్ర ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది.  సికింద్రాబాద్ -విశాఖపట్టణం మధ్య నడిచే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను ఈ

Read More

Vande Bharat express : మోడీ ప్రారంభించబోయే ట్రైన్ పై రాళ్ల దాడి

విశాఖపట్నం : కంచెరపాలెంలో వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. రెండు కోచ్ ల అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర అగం

Read More

పల్లెబాట పట్టిన పట్నం వాసులు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. పట్నం వాసులంతా పల్లెలకు పయనమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను ఖాళీ చేసి సొంతూర్లకు వెళ్తున్న

Read More

హనీకి అప్పుడు కోటి..ఇప్పుడు నెలకు 10వేల పెన్షన్‌

అమరావతి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్&z

Read More

RRR అవార్డ్ పై సీఎం జగన్ ట్వీట్...అడ్నాన్ సమీ ఫైర్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్  చేసిన ట్వీట్ పై &nbs

Read More

కోళ్ల పందెంరాయుళ్లపై లక్షన్నర కేసులు

సంక్రాంతి అనగానే సినిమా ప్రేక్షకులకు భారీ సినిమా రిలీజ్ లు గుర్తుకు వస్తాయి.. ఏపీ జనాలకు మాత్రం కోడి పందాలు గుర్తుకు వస్తాయి. విదేశాల నుండి కూడా సంక్ర

Read More

ఏపీ మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో సీఐడీ సోదాలు

అమరావతిలో అసైన్డ్  భూముల కొనుగోలుపై తనిఖీలు మాదాపూర్​, వెలుగు : ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించా

Read More

సంక్రాంతి పండుగకు పట్నం పబ్లిక్ పల్లె బాట

హైదరాబాద్ : సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు జనం పల్లెలకు క్యూ కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో నివసిస్తున్న చ

Read More

నారాయణ విద్యాసంస్థల ఆఫీసుల్లో సీఐడీ సోదాలు

హైదరాబాద్‭లో ఏపీ సీఐడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్‭లోని మెలాంజ్ టవర్స్‭లో గల న

Read More

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55ఏళ్లుగా రాజ

Read More

లంబసింగిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత

ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే లంబసింగిలో ఉష్ణోగ్రలు భారీగా పడిపోయాయి. చలి విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. చింత

Read More

Rajinikanth : చంద్రబాబుతో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భేటీ

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్&zwn

Read More