ఆంధ్రప్రదేశ్

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను తెలంగాణ  సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని ఆయనకు సూచించారు. &

Read More

కేసీఆర్ చెప్పిన అమెరికా, చైనా కథ ఏమిటంటే..?

సీఎం కేసీఆర్ ప్రసంగంలో భాగంగా అమెరికా, చైనాల వ్యవసాయ రంగం గురించి తనదైన శైలిలో వివరించారు. ఆ రెండు దేశాలను మించిన స్థాయిలో సాగు యోగ్యమైన భూమి భారత్ లో

Read More

బీఆర్ఎస్లో చేరిన ఏపీ నేతలు

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ బీఆర్ఎస్లో  చేరారు. మాజీ మంత్రి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్  తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్

Read More

పవన్ పాలిటిక్స్ కు పనికిరాడు..బాబుకు పబ్లిసిటీ పిచ్చి : రోజా

ప్రజల ప్రాణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర ఆయన డైటింగ్లో భాగమేనని విమర్శించారు. డ

Read More

పోలవరం కట్టే సత్తా సీఎం కేసీఆర్కే ఉంది : మల్లారెడ్డి

పోలవరం  కట్టే సత్తా సీఎం కేసీఆర్ కే  ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని మల్లారెడ్డి దర్శించుకున్నార

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం : నిందితుల రిమాండ్ 7 వరకు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు,విజయ్ నాయర్,అభిషేక్ బోయినపల్లి  జ్యుడీషియల్‌ రిమాండ్ గడువు నేటితో

Read More

కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ బోట్ల నిర్వాహకుల మధ్య గొడవ

నాగర్ కర్నూల్ జిల్లా:  కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం పరిధిలోని కృష్ణా నదిలో రెండు రాష్ట్రాల బోటు నిర్వాహకుల మధ్య వివాదం ఏర్పడింది. సంగమేశ్వర ఆలయ

Read More

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి, భూదేవి

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఏకంగా 53,101 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,843 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. న

Read More

చంద్రబాబు సభలో మళ్లీ తొక్కిసలాట.. ముగ్గురు మృతి

గుంటూరు:  ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన సభలో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కాన

Read More

గుంటూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

అమరావతి: గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన  తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలు

Read More

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట..ముగ్గురు మృతి

టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. సభా ప్రాంగణంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు

Read More

బిర్యానీ కోసం వచ్చిన కస్టమర్లపై పోలీసుల లాఠీఛార్జ్

ఫుడీస్ కి మూడు పూటలు బిర్యానీ పెట్టినా లాగించేస్తారు. రోడ్ పక్కన బండి మీదైనా, రెస్టారెంట్ కి వెళ్లినా బిర్యానీ ఆర్డర్ పెడుతుంటారు. మామూలుగా ఎక్కడ తిన్

Read More