ఆంధ్రప్రదేశ్

కడప నుంచి విజయవాడ, చెన్నైకి ఇండిగో విమాన సర్వీసులు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్  ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇండిగో అగ్ర

Read More

ఆంధ్రప్రదేశ్ లో నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

కరోనా తీవ్రత  కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూను పొడిగిస్తూ  ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకు నైట్‌ కర

Read More

నదుల అనుసంధానానికి డీపీఆర్ రెడీ: రాష్ట్రాల అంగీకారమే..

నదుల అనుసంధానానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలో పలు నదులన

Read More

AP:ఉద్యోగులను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అమరావతి: కొత్త పీఆర్సీ ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంగళవ

Read More

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

తిరుపతి: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా ని

Read More

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు 5,879

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 25,284 మందికి పరీక్షలు చేయగా 5,879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన

Read More

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార

Read More

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొత్తగా వస్తున్న జడ్జీలు అందరూ సీని

Read More

ఏపీలో ఇవాళ 10,310 కేసులు.. మరణాలు..9

  అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో  10,310 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది మృతి చెందారు. రాష్ట్ర వ

Read More

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడడం లేదని ఫిర్యాదు

హిందూపురం  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు నిన్న పట్టణంలోని వన్&zwn

Read More

ఏపీలో ఇవాళ 11,573 కేసులు.. మరణాలు 3

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 11,573 కొత్త కేసులతోపాటు 3 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర

Read More

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు

తిరుమల: కరోనా వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి భక్తులు నేరుగా కొండకు వెళ్లి అక్కడే సర్వ దర్శనం టోకెట్లు తీసుకుని స్వామి దర్శనం చేసుకునే వీలు లేకుండా

Read More

రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ మరో రెండు రాష్ట్రాలకు అదనపు అప్పులు పొందేందుకు అనుమతి ఇచ్చింది. రెండు రాష్ట

Read More