ఆంధ్రప్రదేశ్

కృష్ణా కొత్త ట్రిబ్యునల్​పై..ఏపీ అడ్డగోలు వాదనలు

అపెక్స్‌‌ కౌన్సిల్లో సరేనని సుప్రీంలో మోకాలడ్డు హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా జలాల దోపిడీని కొనసాగించేందుకు ఏపీ మరిన్ని అడ్డ

Read More

టీటీడీ బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు

18 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసిన హైకోర్టు అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో 24 మందిని నియమిస్తూ ప్రభుత్వ

Read More

ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రేపటి(గురువారం) నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈ 15వ తేదీ వరకు వేడ

Read More

ఏపీలో దసరాకు 4వేల ప్రత్యేక బస్సులు

స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీ పెంపు అమరావతి: దసరా పండుగ సందర్భంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్

Read More

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం

హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత

Read More

ఉపాధి హామీ బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలి

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అమరావతి: ఉపాధి హామీ పథకం కింద బిల్లులను వడ్డీతో సహా చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. బకాయిలన్నీ నాలుగు

Read More

ఏపీ హైకోర్టు వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

అమరావతి: హైకోర్టు వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై డీజిల్ పోసుకుంటున్న దంపతులను స్పెషల్ పోలీసులు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దం

Read More

వీఆర్వో పిల్లల పేరున 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి

వీఆర్వోగా పని చేసిన వ్యక్తి భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 2,320 ఎకరాల ప్రభుత్వ భూమిని తన కూతురు, కొడుకుల పేర్లపై రాసుకున్నాడ

Read More

బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీకి టీడీపీ దూరం

పొలిట్‌బ్యూరోలో చర్చించి పోటీ చేయరాదని నిర్ణయం  అమరావతి: కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయరాదని తెలుగ

Read More

కేసీ కాలువలో పడి హైదరాబాద్ కానిస్టేబుల్ గల్లంతు

కర్నూలు: కె.సి కాలువలో పడి కానిస్టేబుల్ గల్లంతైన ఘటన జిల్లా సరిహద్దులోని చాగలమర్రి వద్ద జరిగింది. హైదరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీర

Read More

పొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి

కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోట

Read More

బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదు: పవన్ కల్యాణ్

అనంతపురం: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో జనసేన పార్టీ పోటీ చేయబోవడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జిల్లాల

Read More

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య వి

Read More