ఆంధ్రప్రదేశ్
పొలంలో కరెంట్ షాక్.. తండ్రీ కొడుకుల మృతి
కృష్ణా జిల్లా: పొలం పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకులకు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మైలవరం మండలం టి.గన్నవరంలో చోట
Read Moreబద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదు: పవన్ కల్యాణ్
అనంతపురం: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో జనసేన పార్టీ పోటీ చేయబోవడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జిల్లాల
Read Moreఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ విద్యా వైద్య వి
Read Moreనా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. తెగించే రాజకీయాల్లోకి వచ్చా
నేను అడుగుపెట్టలేనని బెట్టింగులు కడతారా..? యాక్షన్.. కట్ అంటే వెళ్లిపోయేటోడ్ని కాదు నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు 20ఏళ్లు నాతో
Read Moreతెలుగు అకాడమీ డిపాజిట్ల గల్లంతు లో ఇద్దరు అరెస్టు
తెలుగు అకాడమీలో రూ.70 కోట్ల వరకు నిధులు గల్లంతైన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మస్తాన్ వలి, పద్మావతి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బ్
Read Moreఅల్లుతో నాది గురుశిష్యుల అనుబంధం
ప్రముఖ సినీ నటుడు, దివంగత అల్లు రామలింగయ్య విగ్రహాన్ని రాజమండ్రిలో చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు
Read Moreవ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భక్తులు రెండు డోసులు వ్యాక్స
Read Moreవాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్
కడప జిల్లా, రాయచోటి పట్టణ శివారు ప్రాంతంలోని ఇనాయత్ ఖాన్ చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రాజు
Read Moreఅక్టోబర్ 7 నుంచి శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం
శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ.. భూ కైలాస క్షేత్రం.. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో భక్తులకు వచ్చేనెల 7వ తేదీ నుంచి స్పర్శదర్శనం కల్పిం
Read MoreYCP నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తా
YCP ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP నాయకులకు డబ్బు, అధికారం, అహంకారం అన్ని ఉన్నాయి ఒక్క భయం తప్ప.. ఖచ్చితంగా
Read Moreపవన్ కల్యాణ్ కాన్వాయ్లో రెండు కార్లు ఢీ
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్&zwn
Read Moreశ్రీశైలం పాతాళగంగలో దూకి వ్యక్తి ఆత్మహత్య
మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపూడి సాంబశివరావు(48)గా గుర్తింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన నాగర్ కర్నూలు జిల్లా ఈగలపెంట పోలీసులు
Read Moreశ్రీవారికి శాస్త్ర ప్రకారం సేవలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్
ఢిల్లీ: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్ర
Read More












