ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కొత్త కేసులు 14వేలు దాటాయి. అలాగే ఏడుగురు చనిపోయారు. గడచిన 24 గంటల్లో &nb

Read More

 భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి  దగ్గర తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్ర

Read More

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

పోలీసులపైకి రాళ్లు.. గొడ్డళ్లు విసిరి పారిపోయే యత్నం అమరావతి: నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు 'పుష్ప' సినిమా సీన్

Read More

రామ‌లింగేశ్వ‌ర సిద్దాంతి మృతికి చంద్ర‌బాబు సంతాపం 

హైదరాబాద్: ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్దాంతి మృతికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రామ‌లింగ

Read More

AP: PRCపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్

Read More

ఏపీలో ఒక్కరోజే 14వేలు దాటిన కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46

Read More

అన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి

నేతాజీ ప్రతిరూపాలై అన్యాయంపై పోరాడాలన్నారు టీడీపీ అధినేత‌ చంద్రబాబు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తు

Read More

ఏపీలో కొత్త పీఆర్సీ అమలు

ప్ర‌భుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదం యోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేసిన విష&

Read More

APలో కరోనా బారిన పడ్డ మరో మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Read More

ఏపీలో ఇవాళ కొత్త కేసులు 12,926.. మరణాలు 8

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రతిరోజూ 12 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ అంటే గ

Read More

PRC GOలపై పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ పై  వచ్

Read More

పేద  మహిళలపై ఏపీ కేబినెట్ కీలక  నిర్ణయం

ఏపీ కేబినెట్  పలు కీలక  నిర్ణయాలు   తీసుకుంది. సీఎం జగన్  ఆధ్యక్షతన  సమావేశమైన   కేబినెట్   పీఆర్సీ సహా  కీలక

Read More

ఏపీలో ఒక్క రోజే 13 వేలకు పైగా కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ తీవ్రమవుతోంది. కొత్త కేసుల నమోదు ప్రతి రోజూ పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 44,516 టెస్టులు చేయగా.. 13,212

Read More