ఆంధ్రప్రదేశ్
ఏపీలో థియేటర్లలో హౌస్ఫుల్కు ఓకే
అమరావతి: సినిమా ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పండుగల సీజన్ నేపథ్యంలో సినిమా థియేటర్లలో వందశాతం కెపాసిటీతో నడిపేందుకు గ్రీన్ సిగ్నల
Read Moreబద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15మంది
కడప: జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల బరిలో 15మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మొత్తం 27 మ
Read Moreఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం
విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున
Read Moreఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో
Read Moreఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్టణంలో ఎడ్ సెట్ కన్వీనర్ విశ్వేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. 2021 ఎడ్ సెట్ పరీక్షకు
Read Moreబెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్
విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు
Read Moreశ్రీవారికి ప్టటు వస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ పంచకట్టుతో తలపై పట్టు వస్త్రాలు పెట్ట
Read Moreబద్వేలు ఉప ఎన్నిక నామినేషన్లలో 9 తిరస్కరణ
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు ఈ నెల 30న రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇవాళ(సోమవారం) అధికారులు నామినేషన్లు పరిశీలించారు. బద్వేలు ఉప ఎన్ని
Read MoreHRCని ఆశ్రయించిన 10వ తరగతి విద్యార్థి
కర్నూలు: తన స్కూల్ హెడ్మాస్టర్, స్కూల్ సిబ్బంది పొరపాటు వల్ల తనకు మార్క్స్ మెమో రాకపోవడంతో ఆందోళనకు గురైన పదో తరగతి విద్యార్థి మానవ హక్కుల కమీషన
Read Moreతిరుపతిలో పిల్లల గుండె చికిత్సల ఆస్పత్రి ప్రారంభం
తిరుపతి: బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని ముఖ్యమంత్రి
Read Moreరేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం తిరుమలకు వస్తున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఎల
Read Moreమోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
చిత్తూరు జిల్లా కుప్పంలో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ రామనాథరెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు
Read Moreబద్వేలు బీజేపీ అభ్యర్థిగా పనతల సురేశ్
బద్వేలు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గా బీజేపీ పార్టీ పనతల సురేశ్ ను అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకు ఎలాంటి ప్రకటన చేయని బీజేపీ..ఇవాళ(గురువారం) సం
Read More












