ఆంధ్రప్రదేశ్
వెంకన్న ఉచిత దర్శనాలపై స్పందించిన టీటీడీ చైర్మన్
గో ఆధారిత సంప్రదాయ భోజనంపై వెనకడుగు తిరుమలలో గో ఆధారిత సంప్రదాయ భోజనంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వెనకడుగేసింది. రసాయన ఎరువులు వాడకుండ
Read Moreచచ్చిన బర్రెను ఎక్కిన ఆటో.. అదుపుతప్పి టిప్పర్ ఢీ: ఐదగురి మృతి
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో రోడ్డుపై చనిపోయిన బర్రెపైకి ఎక్క
Read Moreపొలం తగాదా.. మాజీ సైనికుడి కాల్పుల్లో ఇద్దరి మృతి
గుంటూరు: జిల్లాలోని మాచర్ల మండలం రాయమవరం గ్రామంలో పొలం తగాదా ఘర్షణకు దారితీసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘర్షణలో ఆవేశానికి లోనైన మాజీ సైనికుడు తన
Read Moreస్కూలు పైకప్పు కూలి విద్యార్థి మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ఘటన ప్రకాశం జిల్లా: మార్కాపురం మండలం రాజుపాలెంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూలుకు సెలవు
Read Moreతెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు
177 కళ్యాణ మండపాలు 5 ఏళ్లు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణ
Read Moreక్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్ఐ ఆత్మహత్య
విజయనగరం: డిపార్టుమెంటల్ ట్రైనింగ్ లో భాగంగా క్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న ఆమ
Read Moreతల్లీ కూతుళ్లను పొడిచి చంపేశారు
గుంటూరు: సత్తెనపల్లి పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా గుర్తించారు.&n
Read Moreపూజ కోసం నదిలో నీళ్లకు వెళ్లి తిరిగొస్తుంటే..
రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్న యువకులను ఢీకొన్న రైలు.. ఇద్దరు యువకుల మృతి కర్నూలు: గ్రామంలో గంగమ్మ జాతర కోసం పవిత్ర తుంగభద్ర నది నుంచి నీ
Read Moreఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జీవిత బీమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పరిహారం మొత్తం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర
Read Moreఅంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి
2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం కొన్ని చోట్ల వెనక్కు... మరికొన్ని చోట్ల ముందుకు కాకినాడ: తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్
విశాఖపట్టణం: రైతు పొలాన్ని సర్వే చేయడానికి 11వేలు లంచం తీసుకుంటూ పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. బ్రాంద
Read Moreకృష్ణాలో 70% నీళ్లు మాకే..ఫిఫ్టీ- ఫిఫ్టీకి ఒప్పుకోని ఏపీ
కృష్ణా నీళ్లల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనను తాము ఒప్పుకోబోమని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ఈ వాటర్ ఇయర్లో తమకు
Read MoreAP: 10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో
ప్రకాశం జిల్లా: ఒంగోలు మండలం ముక్తినూతలపాడు వీఆర్వో పి.రమాదేవి బుధవారం 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు.
Read More












