ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

అమరావతి  : ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని

Read More

టిక్కెట్ ధరలపై అనవసర రాజకీయాలు చేస్తున్నరు

తిరుమల: ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాస్పదంగా మారుతున్న సినిమా టిక్కెట్ల ధరలపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. రాజకీయాల కోసమే ప్రతిపక్ష పార్ట

Read More

'జగనన్న పాలవెల్లువ' పథకం ప్రారంభం

ఏపీ కృష్ణా జిల్లాలో 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్  ఆఫీస్ నుంచి పథకాన

Read More

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్‌.. రైల్వే శాఖ కసరత్తు

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రధాన మార్గాల్లో స్పెషల్ ట్రైన్ల ఏర్పాటుపై కసరత్తు చ

Read More

ఏపీలో భారీగా తగ్గిన లిక్కర్ రేట్లు

    క్వార్టర్ బాటిల్ పై రూ.15 నుంచి 20వరకు తగ్గింపు     బోర్డర్ షాపుల్లో సేల్స్ ఢమాల్     టెండర్ల టైంలో

Read More

ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి.. మరో ఇద్దరికి పాజిటివ్

ఏపీలో కొత్త వైరస్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల స

Read More

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఈ నెల 27న విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధిచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 27వ తేదీ ఉదయం 9

Read More

ఎండ్లబండిపై సీజేఐ దంపతులు

అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శుక్రవారం స్వగ్రామానికి విచ్చేశా

Read More

ఏపీలో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కువైట్ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు, UAE నుంచి వచ్చిన విశాఖ వచ్చి

Read More

సినిమాలకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకి..

అమరావతి: సినిమా ఇండస్ట్రీపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. హీరో నాని ఎవరో తనకు తెలియదన్నారు. కొడాలి నాని మాత్రమే తనకు తెలుసన

Read More

కబడ్డీ ఆడుతూ పడిపోయిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఆమదాలవలసలో కబడ్డీ పోటీల

Read More

 శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చిన శ్రీలంక ప్రధాని

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఇవాళ(గురువారం)

Read More