ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
అమరావతి: ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. వి
Read Moreశ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు..రికార్డు బ్రేక్ ఆదాయం
కర్నూలు: శ్రీశైల మల్లన్నకు హుండీ లెక్కింపు ద్వారా రికార్డు బ్రేక్ ఆదాయం వచ్చింది. కరోనాకు మునపటి దినాల పరిస్థితిని గుర్తుకు తెస్తూ.. ఆదాయం భారీగా రావడ
Read Moreఏపీలో పెళ్లిళ్లకు ఇకపై 150 మందికి అనుమతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడలిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇప్పటివర
Read Moreసిగ్నల్ వద్ద స్కూటీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ఏపీ అనంతపురంలో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్లాక్ టవర్ దగ్గర కల్యాణదుర్గం డిపోకు చెందిన బస్సు... సిగ్నల్ పడగానే ముందుకు కదిలింది. అయితే సైడ్
Read Moreస్కూల్ లేదు.. పశువుల మేత తీసుకురమ్మంటే..
కాలువలో జారిపడి నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి కడప జిల్లా రాజుపాలెం మండలం వాసుదేవపురం వద్ద ఘటన కడప: స్కూల్ ఎలాగూ లేదు.. ఎంతసేపు ఆడుకుంటారు..
Read Moreఔను.. సంగమేశ్వరం కోసం కాల్వ తవ్వినం
ఒప్పుకున్న ఏపీ సర్కార్.. ఎన్జీటీలో అఫిడవిట్ శ్రీశైలం నిండితే పనులు చేయలేమని ముందే తవ్వినం కాంక్రీట్ పనులు చేస్తలేం.. ఎన్జీటీ ఆదేశాల
Read Moreతొలిసారిగా భూస్థిర కక్ష్యలోకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్
శ్రీహరికోట నుంచి ప్రయోగానికి సిద్ధమవుతున్న 'జీఎస్ఎల్వీ ఎఫ్10' ఈ నెల 12న ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు నెల్లూరు: తొలి
Read Moreరేణిగుంటలో గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
తిరుపతి రేణిగుంటలో RPF కానిస్టేబుల్ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ బ్యారక్ లో గన్ తో కాల్చుకున్నాడు. దీంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప
Read Moreవిహార యాత్రకు వెళ్లి.. మడుగులో పడి నలుగురి మృతి
కడప: సరదాగా విహార యాత్రకు వెళ్లి.. మడుగులో నీటిని చూసి సరదాగా స్నానం కోసం దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా గాలివీ
Read Moreతాడేపల్లి గ్యాంగ్ రేప్ ఏ-1 నిందితుడి అరెస్ట్
జూన్ 19న కాబోయే భర్తతో కృష్ణా నది తీరంలో నిర్జన ప్రదేశానికి వచ్చిన బాధితురాలు ఏకాంతంగా కనిపించిన జంటపై బ్లేడుతో దాడి చేసిన నిందితులు కాబోయే భర్
Read Moreరైతు వేషంలో ఎరువుల షాప్ కు వెళ్లిన సబ్ కలెక్టర్..
మారు వేషంలో ఎరువుల షాప్ ఓనర్లకు షాక్ ఇచ్చారు విడయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. కృష్ణా జిల్లా కైకలూరులోని ఓ ఎరువుల షాపులోకి సాధారణ రైతులా వె
Read Moreకారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు దుర్మరణం
కడప జిల్లా మైదుకూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం డి. అగ్రహారం సమీపంలో టమోటా లోడుతో వెళ్తున్న లారీ.. మారుతి కారును ఢీ కొట్టి
Read Moreఅప్పు చెల్లించమన్నందుకు మహిళ కడుపులో తన్నిన ఆటోడ్రైవర్
మంగళగిరి: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోట
Read More












