ఆంధ్రప్రదేశ్

ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు

కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున

Read More

ఏపీలో ఇంటర్ అడ్మిషన్లపై బోర్డు ఆగ్రహం

వెంటనే విద్యార్థుల ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశం అమరావతి: ఏపీలో జూనియర్ కాలేజీలు దూకుడుగా వ్యవహరిస్తుండడంపై ఇంటర్ బోర్డు స్పందించ

Read More

ఏపీలో రేపు టెన్త్ మార్కుల జాబితాలు ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలను రేపు విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఫీజు కట్టినవారినందరినీ

Read More

పతకంతో పాటు రోడ్డు తెచ్చింది

పాల్గొంటున్నది మొదటి ఒలింపిక్స్. అయితేనేం, తనలో ఏ బెరుకు లేదు. ప్రపంచ చాంపియన్​షిప్​ లో గెలిచిన అనుభవం ఉంది. దానికి తోడు ఎలాగైనా పతకం సాధించాలన్న కసి,

Read More

భారీ వరదకు కొట్టుకుపోయిన పులిచింతల గేట్

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీ వరద వస్తోంది. దాంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.

Read More

‘కూ’ యాప్ లో చేరిన ఏపీ సీఎం జగన్

 అధికారిక అకౌంట్లు ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీఎంఓ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Read More

ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీస్ జంప్?

అమరావతి: జన్మభూమిలో ఉపాది మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన ప్రముఖ బ్యాటరీస్ కంపెనీ అమరరాజా.. ఏపీకి నుంచి తరలిపోనున్నట్లు

Read More

తల్లిని సంతోష పెట్టేందుకు పోలీసు డ్రస్ వేసి జైలు పాలు

విజయవాడ: తల్లిని సంతోష పెట్టేందుకు ఓ నిరుద్యోగి చేసిన పని చివరకు అతన్ని జైలు పాలు చేసింది. తల్లి కళ్లలో అనందం కోసం తనకు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వచ

Read More

పిల్లలతో సహా గోదావరిలోకి దూకిన దంపతులు

  పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలోకి దూకి ఆత్మహత్య   ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన

Read More

మాస్కు ధరించని వారి ఫోటోలు పంపితే ఫైన్

కరోనా నిబంధనల అమలు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు నిబంధనలు ఉల్లంఘించిన ఫోటోలు పంపేందుకు వాట్సప్ నెంబర్: 80109 68295  మాస్క్‌ ధ

Read More

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144 శాతం పెంపు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫించన్ దారులకు కరవు భత్యం (డీఏ) 3.144 శాతం మేర పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ ముఖ

Read More

ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనాతో ఇవాళ 23 మంది మరణించారని.. దీంతో ఏపీలో మొత్తం 19,66,175 పాజిటివ

Read More

BSPలో చేరికపై మాజీ IAS ఆకునూరి మురళి క్లారిటీ

BSPలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు రిటైర్డ్ IAS ఆకునూరి మురళి. మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. తాను బహుజన సమాద్ వాదీ పా

Read More