ఆంధ్రప్రదేశ్

చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన ఏపీ పోలీసులు

విజయవాడ :  నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్‌ కమిషన

Read More

హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయిన జవాన్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఏపీ జవాన్ లాన్స్ నాయక్ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. చాపర్ క్రాష్

Read More

కృష్ణా నదిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చని

Read More

తిరుమల శ్రీవారికి  అజ్ఞాత భక్తుడు భారీ విరాళం

తిరుమ‌ల శ్రీ‌వారికి ఇవాళ(శుక్రవారం) ఉద‌యం ఓ అజ్ఞాత‌ భ‌క్తుడు భారీ కానుకలు స‌మ‌ర్పించుకున్నారు. ఆ భ‌క్తుడు చెన్

Read More

హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందారు.  చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ.. లాన్స్ నాయ

Read More

చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా, గ్రామాల్లోని రోడ్లపై దర్జాగా తిరుగు

Read More

తిరుమల కొండచరియలపై నిపుణుల బృందం పరిశీలన

తిరుమల ఘాట్ రోడ్డులోని కొండచరియలను పరిశీలించింది కేరళ నిపుణుల బృందం. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని ఆ

Read More

ఆరోగ్యం పట్ల అవగాహన కోసం రన్ ఫర్ హెల్త్

ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో  5కె&10కె రన్ నిర్వహించింది. మణిపాల్ హాస్పిటల్స్ 15వ వార్షికోత్సవ సందర్భంగా  ఏపీ అడ

Read More

తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తాజాగా

Read More

విశాఖ ఆర్కే బీచ్ చిల్డ్రన్ పార్కులో కుంగిన భూమి

జావెద్ తుఫాన్ ఎఫెక్ట్ తో విశాఖలో సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. బీచ్ వెంబడి భూమి కోతకు గురైంది. ఆర్కే బీచ్ లో దాదాపు 200 మీటర్ల వరకు భూమి కోతకు గురైం

Read More

విశాఖకు 210 కి.మీ దూరంలో జవాద్ తుపాను

జవాద్‌ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో, గోపాల్‌పుర్&zw

Read More

పాలనకు ఇబ్బంది.. నేను రాలేను ప్లీజ్

సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ నిమిత్తం వారానికి 5 రోజులు కోర్టుకు హాజరైనట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

Read More

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ విచారణ 6కు వాయిదా

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై ఇవాళ (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్ల

Read More