తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం ఒక్క రోజే 6 కోట్ల 18 లక్షల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ ఏడాదిలో శ్రీవారి హుండీ ఆదాయం 6 కోట్ల మార్క్ దాటడం రెండోసారి అని అన్నారు టీటీడీ అధికారులు. కరోనా కంటే ముందు 2018 జులై 26న శ్రీవారి హుండీ ఆదాయం 6 కోట్ల 28 కోట్లు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్ట్ అని తెలిపారు. అంతకముందు 2012 ఏప్రిల్ 1వ తేదీన 5 కోట్ల 73 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కరోనా తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో నగదు, బంగారం, వెండి రూపంలో భక్తులు స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటున్నారు.
శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
- ఆంధ్రప్రదేశ్
- July 5, 2022
లేటెస్ట్
- viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..
- Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!
- ఏప్రిల్ 23వ తేదీ సెలవు ఇవ్వాలి.. తెరపైకి కొత్త డిమాండ్
- ఎంపీగా గెలిపిస్తే... మీ చిన్న కొడుకులా పనిచేస్తా: గడ్డం వంశీకృష్ణ
- Tea News : ఖరీదైన టీ.. మన దేశం నుంచే ఎగుమతులు
- Mahesh Babu SSMB29: రాజమౌళి సినిమా కోసం..మ్యాన్లీ లుక్స్తో మత్తెక్కిస్తున్న మహేష్ బాబు
- ఆ 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి: హైకోర్టు
- మగాళ్లూ జాగ్రత్త : కుక్క బొచ్చులో కంటే.. మగాళ్ల గడ్డంలోనే బ్యాక్టీరియా ఎక్కువ..!
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం