కామారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

కామారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

కామారెడ్డి: జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు హైదరాబాద్ వాసులు చనిపోయిన ఘటన జరిగిన కొన్ని గంటల తేడాలోనే మరో ప్రమాదం జరిగింది. జుక్కల్ మండలం కండే బల్లూర్  వద్ద ట్రాక్టర్ కల్టీవేటర్ ను బైకు ఢీకొట్టింది. ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన శివగొండ(26),సాయిలు(33) గా గుర్తించారు. 

 

ఇవి కూడా చదవండి 

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్.. ఆరుగురు మృతి

17 సార్లు జైలుకెళ్లి వచ్చినా.. భార్యతో కలిసి మళ్లీ చోరీలు

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత
రేపట్నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి