
న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి.ఈ మేరకు టీడీపీ నేతలు గోరంట్ల, బుద్దా వెంకన్నతో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వారికి ఇప్పటికే ఏపీ నోటీసులు ఇచ్చింది. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నగదు బదిలీపై ఈడీ ఆరా తీసింది. జడ్జిలను దూషించిన కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో తాజాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.