జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు జరిగాయి. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదులు- సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. వీరిలో జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనికులు వెళ్లిన సమయంలో ఎదురుకాల్పుల్లో జవాన్లు చనిపోయినట్లు చెప్పారు అధికారులు.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఐదుగురు జవాన్ల మృతి
- దేశం
- October 11, 2021
లేటెస్ట్
- పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంక్లో సంతకం
- IPL 2024: నేడు పంజాబ్ తో ముంబై ఢీ.. గెలుపెవరిదో?
- సివిల్స్ ర్యాంకర్తో.. టీశాట్ మోటివేషనల్ క్లాస్
- ఆ మూడు పార్టీలు ఒక్కటే : విశారదన్ మహరాజ్
- వొడాఫోన్ ఐడియాకు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,400 కోట్లు
- మూడు క్షిపణులతో ఉక్రెయిన్పై రష్యా దాడి.. 17 మంది మృతి
- హైదరాబాద్ లో దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ
- వంశీకృష్ణ మీద గెలవలేక కొప్పుల ఈశ్వర్ చిల్లర రాజకీయాలు
- 50 ఎంపీ కెమెరాతో వివో టీ3 ఎక్స్ ఫోన్
- బైక్ను ఢీకొట్టి 2 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- KKR vs RR: ఆవేశ్ ఖాన్కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- హైదరాబాద్లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు