కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్ల మృతి

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్ల మృతి

జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు జరిగాయి. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదులు- సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. వీరిలో జూనియర్  కమిషన్డ్  అధికారి సహా నలుగురు జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనికులు వెళ్లిన సమయంలో ఎదురుకాల్పుల్లో జవాన్లు చనిపోయినట్లు చెప్పారు అధికారులు.

see more news

ప్రకాశ్ రాజ్: అందుకే ‘మా’కు రాజీనామా

కశ్మీరు‌ లోయలో.. మంచు కురిసే వేళలో..