కొత్తగూడెంలో కుక్కల దాడి 11 మందికి గాయాలు

కొత్తగూడెంలో కుక్కల దాడి 11 మందికి గాయాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం వీధికుక్కలు రెచ్చిపోయాయి. పట్టణంలోని లెనిన్​ నగర్​లో మహిళలు, వృద్ధులు, పిల్లలపై దాడి చేయడంతో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సీపీఐ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ వై. శ్రీనివాస్​రెడ్డి, కౌన్సిలర్​ సత్యనారాయణ చారి పరామర్శించారు.