సంగారెడ్డి: కాలుష్య రహితంగా పెట్రోల్, డీజిల్ వినియోగం లేకుండా బ్యాటరీతో నడిచే సరికొత్త మోటార్ సైకిల్ ‘ఆటమ్ 1.0’ ని ప్రారంభించింది ఆటు మొబైల్ సంస్థ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామంలో దీన్ని లాంచ్ చేశారు. దేశంలో దొరికే సామాగ్రితో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బైక్ గా దీన్ని రూపొందించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ తో మార్కెట్లో కి రిలీజ్ చేస్తున్నామన్నారు కంపెనీ ఎండీ వంశీకృష్ణ. ఈ బైక్ 25 కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతుందని…. 150 కిలోల బరువు మోస్తుందన్నారు. ఒకసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ అయితే 100 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. మోటార్ సైకిల్ ధర రూ.50వేలు ఉంటుందన్నారు.
ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ
- బిజినెస్
- March 1, 2021
లేటెస్ట్
- ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ తీరు చూసి మోదీ భయపడుతున్నరు: ఖర్గే
- వారసత్వ పన్నుపై నా కామెంట్లను బీజేపీ వక్రీకరిస్తోంది: పిట్రోడా
- సింగరేణి ద్వారానే కొత్త గనులు తవ్వాలి: మిర్యాల రాజిరెడ్డి
- మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్స్వార ప్రజలకు కాంగ్రెస్ విజ్ఞప్తి
- దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
- ఘనంగా ఓయూ ఫౌండేషన్ డే
- శర్వా సినిమాలో.. హీరో రాజశేఖర్
- కూలర్ ప్లగ్పెడుతూ యువకుడు మృతి
- శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్ కుమార్
- వనపర్తి జిల్లాలో .. అందుబాటులోకి రాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు