అసెంబ్లీలో మొబైల్స్​బంద్​పెట్టండి: స్పీకర్

అసెంబ్లీలో మొబైల్స్​బంద్​పెట్టండి: స్పీకర్

హైదరాబాద్: స్పీకర్ గడ్డం​ప్రసాద్​కుమార్ సభలో​కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఇన్​సైడ్​చైర్​పర్మిషన్​లేకుండా మొబైల్స్​ఫోన్స్, ఎలక్ట్రానిక్​పరికరాలు, వీడియోలు ప్లే చేయొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. సభ నడుస్తుండగా మీడియా పాయింట్​లో సభ్యులు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. బ్రేక్​టైం లేదా సభ వాయిదా తర్వాతే మీడియా పాయింట్​వద్ద మాట్లాడాలని ఆదేశించారు.  నిన్న మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.