బంగ్లాదేశ్ లో పద్మా నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రిడ్జిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా శనివారం ప్రారంభించారు. 6.15 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పెద్దది. దేశ రాజధాని ఢాకాతో ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జిపై రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. దీన్ని రూ.28 వేల కోట్ల సొంత నిధులతో నిర్మించారు. ‘‘ఈ బ్రిడ్జి కేవలం బ్రిక్స్, సిమెంట్, ఐరన్, కాంక్రీట్ మాత్రమే కాదు.. మన దేశ గౌరవం, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. ఇది బంగ్లాదేశ్ ప్రజల బ్రిడ్జి” అని షేక్ హసీనా అన్నారు. కాగా, దేశంలోనే అతిపెద్దదైన పద్మా బ్రిడ్జి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు బంగ్లాదేశ్ కు మన దేశం అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఇండియన్ హైకమిషన్ ట్వీట్ చేసింది.
బంగ్లాదేశ్ లో పద్మా నదిపై 6 కిలోమీటర్ల అతిపెద్ద బ్రిడ్జి
- విదేశం
- June 26, 2022
లేటెస్ట్
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
- 13ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటికి వస్తున్నా: కే కేశవరావు
- గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 4 కోట్లు కొట్టేశారు
- పదేండ్లలో కొప్పుల ఈశ్వర్ కోట్ల ఈశ్వర్ అయ్యిండు: గడ్డం వంశీకృష్ణ
- RCB vs KKR: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్.. అసలు ఫైట్ వారిద్దరి మధ్యే
- ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
- Ranbir Kapoor: కూతురి కోసం రణ్బీర్ ఖరీదైన గిఫ్ట్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్!
- Sharwa 37 Title: బాలకృష్ణ హిట్టు టైటిల్తో వస్తోన్న.. శర్వానంద్ కొత్త సినిమా !
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?