న్యూఢిల్లీ: ఎలైట్ ప్యానెల్ అంపైర్ల విషయంలో బీసీసీఐ మరో అడుగు ముందుకేసింది. ఇన్నాళ్లూ స్టార్ క్రికెటర్లకే ఉన్న ఏ+ గ్రేడ్ను అంపైర్లకూ వర్తింప చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నేషనల్ అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరి, మదన్గోపాల్ జయరామన్, వీరేందర్ కుమార్ శర్మ, కేఎన్ అనంతపద్మనాభన్, రోహన్ పండిట్, నిఖిల్ పట్వర్ధన్, సదాశివ్ అయ్యర్, ఉల్లాస్ గాంధీ, నవ్దీప్ సింగ్ ఈ కేటగిరీలో ఉన్నారు. షంషుద్దీన్తో సహా మరో 20 మంది గ్రూప్–ఎలో ఉన్నారు. గ్రూప్–బిలో 60, గ్రూప్–సిలో 46, గ్రూప్–డిలో 11 మంది అంపైర్లకు చోటు కల్పించారు. ఏ+, గ్రూప్–ఎలో ఉన్న అంపైర్లకు ఒక్కో మ్యాచ్కు రూ. 40 వేలు, బి, సి గ్రూప్లో ఉన్న వారికి రూ. 30 వేలు చెల్లించనున్నారు.
అంపైర్ల విషయంలో బీసీసీఐ మరో అడుగు
- ఆట
- July 23, 2022
లేటెస్ట్
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన