
న్యూఢిల్లీ: దేశంలోనే టీబీ వ్యాక్సిన్ డెవలప్చేయడానికి పర్మిషన్ కావాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని భారత్ బయోటెక్ కోరింది. ఇందుకోసం ఫేజ్1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రపోజల్ను కంపెనీ సబ్మిట్ చేసింది. డేటా సేఫ్టీ, ట్రీట్మెంట్ ప్లాన్లపై మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఎక్స్పర్ట్ ప్యానెల్ భారత్ బయోను కోరింది. మరోవైపు ఐసీఎంఆర్కూడా టీబీ వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.