ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా ఒడిశాకు చెందిన ఆర్టిస్ట్ ప్రియాంక సహానీ మోడీ చిత్తరువును రూపొందించారు. బియ్యం, అటుకులు, పప్పులు లాంటి ఆహార ధాన్యాలతో మోడీ పోర్ట్రెయిట్ తయారు చేయడం విశేషం. ఒడిశా సంప్రదాయ పటుచిత్ర డిజైన్ లో మోడీ చిత్తరువు తయారు చేసినట్టు ప్రియాంక సహానీ చెప్పారు. ఒడిశా ప్రజల తరపున ఈ విధంగా ప్రధాని మోడీకి బర్త్ డే గ్రీటింగ్స్ తెలుపుతున్నట్టు ఆమె చెప్పారు.
ఆహార ధాన్యాలతో మోడీకి బర్త్ డే గ్రీటింగ్స్
- దేశం
- September 17, 2021
లేటెస్ట్
- viral video: PTI మహిళా జర్నలిస్ట్పై ANI రిపోర్టర్ దాడి
- మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు: జగన్
- ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు
- ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే
- V6 DIGITAL 28.03.2024 EVENING EDITION
- RR vs DC: తొలి గెలుపే లక్ష్యంగా: ఢిల్లీ జట్టులో చేరిన సౌతాఫ్రికా స్టార్ బౌలర్
- Hansika 105 Minutes OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్
- Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం
- టాలెంట్ తొక్కేస్తారా..? : మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్
- ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి విచారణ చేయాలి : డీజీపీకి కాంగ్రెస్ లీడర్స్ కంప్లయింట్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్