మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి, కుర్వపల్లి గ్రామాల ప్రజల ఇబ్బందులు తీరిపోయాయి. ఈ గ్రామాల మధ్య బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నా స్థానిక లీడర్లు పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని గ్రామస్తులు బీటీఎస్ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ అధినేత, బీజేపీ జిల్లా నాయకురాలు ఆర్ బాలాత్రిపుర సుందరి స్పందించారు. ఆదివారం ఉదయం ఈద్గాన్పల్లి నుంచి కుర్వపల్లి వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అడిగిన వెంటనే రోడ్డు వేయించేందుకు సొంతంగా నిధులు సమకూర్చడంతో రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సొంత డబ్బులతో రోడ్డు వేయిస్తున్న బీజేపీ నేత
- వెలుగు ఎక్స్క్లుసివ్
- May 15, 2023
లేటెస్ట్
- Raayan First Single: మటన్ కొట్టు రాయన్ సాంగ్ విన్నారా..ధనుష్ రాసి పాడిన అడంగాత అసురన్
- 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం
- మోదీ ధనవంతుల కోసం, కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసం పని చేశారు : వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. మంత్రి శ్రీధర్ బాబు..
- ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది : గడ్డం వంశీ కృష్ణ
- రెయిన్ ఎఫెక్ట్.. నిలిచిపోయిన పంజాబ్, బెంగళూరు మ్యాచ్
- అప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!
- తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ .. క్షమాపణ చెప్పాలె : ఎమ్మెల్యే హరీష్ రావు
- హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన
Most Read News
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్