దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చడానికి జీవితాన్ని త్యాగం చేసిన వీరులను తల్చుకోవడం చాలా ముఖ్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఆయన జాతీయజెండా ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
#RepublicDay | Bharatiya Janata Party president JP Nadda unfurled the national flag at party headquarters in Delhi pic.twitter.com/yvrDr0DdNK
— ANI (@ANI) January 26, 2022
మరిన్ని వార్తల కోసం