ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నడ్డా

ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నడ్డా

దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చడానికి జీవితాన్ని త్యాగం చేసిన వీరులను తల్చుకోవడం చాలా ముఖ్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఆయన జాతీయజెండా ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

స్పేస్​లో 15 లక్షల కిలోమీటర్ల జర్నీ

కారులో కొత్త జంటను అరెస్ట్ చేసిన పోలీసులు