లోక్ సభ ఎన్నికలకు 4వ జాబితా విడుదల చేసింది బీజేపీ.15 మంది అభ్యర్థులను ప్రకటించింది. పుదుచ్చేరిలో 1 సీటు, తమిళనాడులో 14 సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. విరూద్నగర్ నుంచి సినీ నటి నటి రాధిక శరత్కుమార్ బరిలో దిగనున్నారు. బీజేపీ ఇప్పటికే మూడు విడుతలుగా 275 ఎంపీ సీట్లను ప్రకటించింది.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన లిస్టుతో కలిపి మొత్తం 290 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
15 మంది అభ్యర్థులు
- తిరువల్లేరు : వి. బాలగణపతి
- చెన్నై నార్త్: పాల్ కనగరాజన్
- తిరువనమలై: అశ్వథామన్
- నమక్కల్: కె.పి. రామలింగమ్
- తిరుప్పూర్: పి. మురుగానందమ్
- పొలాచి: కె.వసంతరాజన్
- కరుర్: వి.సెంతిల్ నాథన్
- చిదంబరం:పి. కార్తియాయిని
- నాగపట్టినమ్: ఎస్ జీఎమ్ రమేశ్
- తంజావూర్: ఎమ్ . మురుగానందమ్
- శివగంగ: దేవనాథన్ యాదవ్
- మధురై: రామ శ్రీనివాసన్
- విరుధ్ నగర్: రాధికా శరత్ కుమార్
- తెంకాసి: జాన్ పాండియన్
- పుదుశ్చేరి: ఎ.నమశ్శివాయమ్