మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. మల్కాజ్ గరి, ఆదిలాబాద్ లోక్ సభ స్థానాల్లో అభ్యర్థు లను కేసీఆర్ ప్రకటించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆత్రం సక్కు పేరు ఖరారు చేశారు. ఆయా లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. 

బీఆర్ఎస్  లోక్ సభ అభ్యర్థులు 

  • మల్కాజ్ గిరి-రాగిడి లక్ష్మారెడ్డి 
  • ఆదిలాబాద్ - ఆత్రం సక్కు