పాలకుర్తి, వెలుగు : ఈ నెల 30న ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్వతగిరిలోని తన ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని పాలకుర్తి కాంగ్రెస్ క్యాండిడేట్ మామిడాల యశస్విని అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఝాన్సీరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు మూడుసార్లు ఎర్రబెల్లిని గెలిపిస్తే అభివృద్ధి పేరుతో కమీషన్లు తీసుకొని వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తిలో కనీసం ఇంటర్, డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేయించలేకపోయాడని ఎద్దేవా చేశారు. తాము సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వచ్చే జీతం కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తానని చెప్పారు. ఎర్రబెల్లి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా తమ వెంట ఉన్నారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామిగౌడ్, బైరు భార్గవ్, బొమ్మగాని భాస్కర్, జలగం కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి ఇంటికే : మామిడాల యశస్విని
- వరంగల్
- November 7, 2023
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో