బుల్లితెర యాంకర్ శ్యామల భర్త, సీరియల్ యాక్టర్ నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు ఇవ్వవలసిన డబ్బుల గురించి అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగాడని బాధితురాలు తెలిపింది. అంతేకాకుండా నర్సింహరెడ్డి డబ్బులు తీసుకోవడంతో పాటు లైంగిక వేధింపుల కూడా పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. నర్సింహారెడ్డితో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఓ మహిళ ఇద్దరి మధ్య రాయబారం నడిపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. మధ్యవర్తిత్వం నడిపిన సదరు మహిళతో పాటు నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
యాంకర్ శ్యామల భర్తపై కేసు నమోదు
- హైదరాబాద్
- April 27, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ
- రంజిత్రెడ్డి వంద కోట్లతో టికెట్ కొన్నడు
- ప్రజా భవన్ ప్రజావాణి తాత్కాలికంగా రద్దు
- తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన
- కేసీఆర్ పాలన స్వర్ణయుగం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
- రేపటిలోగా జీతాలు చెల్లిస్తం .. ఎన్హెచ్ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ
- తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
- హాలిడేస్లోనే రోడ్ షోలు .. ముందస్తు అనుమతి తప్పనిసరి
- పాలకవర్గ రాజకీయాలతో..ఆగిన వరంగల్ బడ్జెట్ !
- టెన్త్ పరీక్షలకు తొలిరోజు 1,838 మంది ఆబ్సెంట్
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్