రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో జరిగిన టైమ్స్నౌ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రాలే కేంద్రానికి నిధులు సమకూరుస్తున్నాయన్నారు. తెలంగాణ రూ.2లక్షల72 కోట్లను పన్ను రూపంలో ఇచ్చిందన్నారు. కేంద్రం రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది కేవలం రూ.లక్షా12వేల కోట్లేనన్నారు. మిషన్ కాకతీయ, భగీరథకు ఒక్కపైనా కేంద్రం ఇవ్వలేదన్నారు. CAAలో ముస్లింలను చేర్చకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు తమకు శత్రువులు కాదు.. కేవలం ప్రత్యర్థులేనన్నారు మంత్రి కేటీఆర్. అంతేకాదు నోట్ల రద్దుతో నష్టం జరిగిందని ఆలస్యంగా తెలిసిందన్నారు . దేశంలో జాతీయ పార్టీలు లేవని…. అన్నీ ప్రాంతీయ పార్టీలేనని తెలిపారు కేటీఆర్ .
రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు
- దేశం
- February 13, 2020
లేటెస్ట్
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!