రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం ప్రకటన చేసింది. అవకతవకలకు పాల్పడుతున్న మిల్లర్లపై టీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. ఇటీవల పలు మిల్లుల్లో నిర్వహించిన తనిఖీల్లో అవకతవకలు గుర్తించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఆహర ధాన్యాలను పంపిణీ చేయలేదని కేంద్రం విమర్శించింది. అవకతవకలకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. అవకతవకలు, ఆహార ధాన్యాల పంపిణీ అధారంగా FCI నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం ప్రకటన
- తెలంగాణం
- July 20, 2022
లేటెస్ట్
- భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం..హత్య చేసిన ప్రియుడు
- గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటెయ్యాలి : కేటీఆర్
- సిసోడియాకు బెయిల్ నిరాకణ
- ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు : సురేంద్రమోహన్
- ఇండియా కూటమి గెలిస్తేనే సెక్యులర్ ప్రజాస్వామ్యం : మల్లు రవి
- ఝాన్సీలోని రెండు పోలింగ్ బూత్లలో 100% ఓటింగ్
- షార్జా మాస్టర్స్లో అర్జున్ ఏడో రౌండ్ గేమ్ డ్రా
- హెల్త్, ఎడ్యుకేషన్పై సీఎం రేవంత్రెడ్డి ఫోకస్ చేయాలి : బూర నర్సయ్య గౌడ్
- హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ : హరీశ్ రావు
- మద్యం అమ్మకాలు తగ్గితే బీఆర్ఎస్కు ఎందుకు బాధ? : జూపల్లి కృష్ణారావు
Most Read News
- ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు స్వాగతం చెప్పినట్టే...
- అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....
- కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు
- Kannappa Teaser: కన్నప్ప టీజర్కు సూపర్ రెస్పాన్స్: మంచు విష్ణు