న్యూఢిల్లీ: వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ కు వెళ్లేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విదేశాంగ శాఖ అనుమతివ్వలే. అది ఒక ముఖ్యమంత్రి పాల్గొనే ఈవెంట్ కాదని పేర్కొంది. అక్టోబర్లో ఇటలీలో వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో పోప్ ఫ్రాన్సిస్, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి పాల్గొననున్నారు. ప్రతినిధులతో రావొద్దన్న ఇటలీ సర్కార్ సూచన నేపథ్యంలో మమత విదేశాంగ శాఖ అనుమతి కోరారు. కేంద్ర నిర్ణయంపై టీఎంసీ ప్రతినిధి భట్టాచార్య మండిపడ్డారు. ‘‘దీదీ రోమ్ ట్రిప్కు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఇటలీ వెళ్లడానికి ఎందుకు పర్మిషన్ ఇయ్యలే? మోడీజీ.. బెంగాల్ తో మీకు సమస్యేంటి?” అని ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు.
వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లేందుకు దీదీకి నో పర్మిషన్
- దేశం
- September 26, 2021
లేటెస్ట్
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి