కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్..10 మంది స్టూడెంట్స్ మృతి

కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్..10 మంది స్టూడెంట్స్ మృతి

నైజీరియా : స్కూల్ బిల్డింగ్ కూలడంతో 10 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదం నైజీరియా లోని లాగోస్ లో జరిగింది. ప్రమాదవశాత్తు నాలుగు అంతస్తుల భవనం కూలిందని..పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది స్కూల్ యాజమాన్యం. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. శిథిలాల నుంచి 37 మందిని రక్షించారు. గాయపడ్డవారిని హల్సిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వీరిలో పలువురి పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు.