సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తానని సీఎం జగన్ మంత్రులతో అన్నారు. మంత్రుల పనితీరును తాను గమనిస్తున్నానని, ఏ మాత్రం తేడా వచ్చిన ఉద్వాసన తప్పదని మంత్రులను హెచ్చరించారు. సక్రమంగా పనిచేయని మంత్రులకు వేటు తప్పదని కేబినెట్ మీటింగ్ లో జగన్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగనున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు గెలవాల్సిందేనని మంత్రలకు జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అసెంబ్లీలో ప్రజలకు వివరించాలని జగన్ మంత్రలకు సూచించారు. విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. తానూ విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో ఆయన ప్రకటించారు.
జులై నుంచి విశాఖలోనే : జగన్
- ఆంధ్రప్రదేశ్
- March 14, 2023
లేటెస్ట్
- పల్లెపైనే పార్టీల ఆశలు .. అర్బన్ ఏరియాలో 60 శాతానికి మించని పోలింగ్
- నోటాకు ఓటెయ్యండి ఇండోర్ లో ఓటర్లకు కాంగ్రెస్ పిలుపు
- మీ పిటిషన్లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు
- అర్ధరాత్రి దాకా పాన్షాపులు ఓపెన్
- మోదీ మళ్లీ గెలిస్తే హిట్లర్ పాలనే: సీపీఐ నారాయణ
- ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్.. జైలుపాలు చేసింది
- కొవాగ్జిన్తో సైడ్ ఎఫెక్ట్స్ లేవు:భారత్ బయోటెక్
- ఇయ్యాల్టి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
- కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రతి హామీని అమలుచేస్తం:మంత్రి జూపల్లి కృష్ణారావు
- అన్నివర్గాల ప్రజలు మోదీ వెంటే ఉన్నారు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ