హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉమ్మడి గుర్తు పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని హైకోర్టు తేల్చింది. ఎన్నికల గుర్తును ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయిస్తుందని చెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 28ఏ సెక్షన్తోపాటు ఎన్నికల నిబంధనల్లోని 5, 10 ప్రకారం ప్రాథమిక హక్కుకు నియంత్రణ ఉందని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తును కేటాయించేలా ఈసీని ఆదేశించాలంటూ తెలంగాణ యువశక్తి పార్టీ అధ్యక్షుడు బి.రామ్మోహన్రెడ్డి వేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం డిస్మిస్ చేసింది.
అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు ప్రాథమిక హక్కు కాదు: హైకోర్టు
- హైదరాబాద్
- February 29, 2024
లేటెస్ట్
- హైదరాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేసు నమోదు..
- నిద్ర లేచిన ఫుడ్ సేఫ్టీ : ఆహారంలో కల్తీని కట్టడి చేయండి.. దాడులు చేయండి..
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ..
- V6 DIGITAL 03.05.2024 EVENING EDITION
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి.. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- అయోధ్యలో మోదీ రోడ్ షో.. వారణాసిలో నామినేషన్ ఎప్పుడంటే?
- MI vs KKR: టాస్ గెలిచిన ముంబై.. హార్దిక్ సేనకు డూ or డై మ్యాచ్
- Malavika Jayaram : గుడిలో సింపుల్గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్