కొత్త బాస్ ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుందా?

కొత్త బాస్ ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుందా?

ఢిల్లీలో రేపు(శుక్రవారం) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. మీటింగ్ లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే మార్గానికి లైన్ క్లియర్ చేస్తారని సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని, సంస్థగాత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ ముఖ్యనేతలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధినేత్రి సోనియా గాంధీకి లెటర్ కూడా రాశారు. దీంతో CWC సభ్యుల సంస్థగాత ఎన్నికలు, AICC ప్లీనరీ సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. అలాగే మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల అథారిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని సోనియాకు తెలపడంతో పాటు పలు సిఫారసులు చేసినట్లు సమాచారం.

 see more news

సంపదకు సంతోషానికి సంబంధం ఉంటదా?

స్టార్లు మాకొద్దు.. ఫ్రాంచైజీలు వదిలేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే..

పాత బస్తీలో సిలిండర్ పేలి 13 మందికి గాయాలు

భార్య, కూతురిని దారుణంగా చంపిన భర్త

పెంట్ హౌస్ కు 71 వేల కరెంట్ బిల్లు..