న్యూఢిల్లీ: టెక్నాలజీ ఉన్నది ప్రపంచాన్ని ఏకం చేయడానికే కానీ విభజించడానికి కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ యాక్సెస్ విషయంలో మరింత అప్రమత్తతతో, నిజాయితీగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘గతేడాది కరోనా మహమ్మారి కారణంగా టెక్నాలజీకి జనాలు మరింత దగ్గరయ్యారు. మునుపెన్నడూ లేనంతగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మనం ఎలా పని చేయొచ్చు, ఎలా నేర్చుకోవచ్చు, ఎలా బతకొచ్చు అనే విషయాల్లో సాంకేతికత చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే దీంతో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. సమాజంలో సాంకేతికత పాత్ర విషయంలో కొన్ని సందేహాలు వస్తున్నాయి. అందర్నీ కలిపేలా టెక్నాలజీని వాడుకోవాలి గానీ విభజించే సాంకేతికత మనకొద్దు. కరోనా టైమ్లో డిజిటల్ యాక్సెస్ ఉన్న వారికి చాలా ప్రయోజనాలు చేకూరాయి. కానీ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు లేని వారు పని, విద్య, ఆరోగ్య సేవలను పొందలేకపోయారు. ఇప్పుడు సాంకేతిక విభజన కొత్త రకం అసమానతలకు దారి తీస్తోంది’ అని రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రపంచాన్ని ఏకం చేయడానికే టెక్నాలజీ
- దేశం
- April 29, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి