‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం ‘దహనం’. చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు ఆడారి మూర్తి సాయి రూపొందిస్తున్నాడు. జయశ్రీ హీరోయిన్. డా.పి.సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. మార్చి సెకెండ్ వీక్లో సినిమా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓం మాట్లాడుతూ ‘ప్రతి ఫ్రైడే ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ ‘దహనం’ లాంటి చిత్రం పది, ఇరవై ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. నాకు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని నమ్మకం ఉంది. మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు’ అని చెప్పాడు.
మార్చి సెకెండ్ వీక్లో ‘దహనం’ రిలీజ్
- టాకీస్
- January 30, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో..కేసీఆర్ చేసింది తప్పే : వినోద్
- విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ
- రంజిత్రెడ్డి వంద కోట్లతో టికెట్ కొన్నడు
- ప్రజా భవన్ ప్రజావాణి తాత్కాలికంగా రద్దు
- తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన
- కేసీఆర్ పాలన స్వర్ణయుగం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
- రేపటిలోగా జీతాలు చెల్లిస్తం .. ఎన్హెచ్ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ
- తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
- హాలిడేస్లోనే రోడ్ షోలు .. ముందస్తు అనుమతి తప్పనిసరి
- పాలకవర్గ రాజకీయాలతో..ఆగిన వరంగల్ బడ్జెట్ !
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్