111జీవోపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జీవో 111పై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. 111జీవోపై 2016లో హైపర్ కమిటీ ఏర్పాటు చేయగా.. 2022 మార్చి 31న కమిటీ రిపోర్టు ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో తెలిపింది. అయితే ఆ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను బహిర్గతం చేయాలని అన్నారు. జీవో రద్దుతో నగరంలోని జంట జలాశయాలు కూడా మరో హుస్సేన్ సాగర్ లా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో నాయకులు ప్రజా సమస్యలపై చర్చించకుండా.. తిట్ల రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా పేరుతో చైనా కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతోందని దాసోజు ఆరోపించారు.
111జీవో రద్దుతో హుస్సేన్ సాగర్లా జంట జలాశయాలు
- హైదరాబాద్
- April 21, 2022
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు