ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్ 

ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్ 

ఢిల్లీ వాసులకు మంచి శుభవార్త చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజధానిలో కోవిడ్ ఆంక్షలు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు. కోవిడ్ ఎఫెక్ట్ తో వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీకెండ్ కర్ఫ్యూలు, సరి-బేసి విధానం తొలగించాలని వ్యాపారులు గతవారం కేజ్రీవాల్ కు అభ్యర్థించారు. కోవిడ్ కారణంగా బిజినెస్ బాగా దెబ్బతినడంతో చాలా నష్టపోయామని వివరించారు. కరోనా కేసులు పెరగడంతో మహమ్మారిని కంట్రోల్ చేసేందుకే ఆంక్షలు విధించవలసి వచ్చిందని..దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తనకు తెలుసని కేజ్రీవాల్ చెప్పారు. కేసులు తగ్గుముఖం పడితే ఆంక్షలు తొలగిస్తామన్నారు. 

మరిన్ని వార్తల కోసం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళల్లో మార్పులు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు