ఢిల్లీ వాసులకు మంచి శుభవార్త చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశ రాజధానిలో కోవిడ్ ఆంక్షలు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు. కోవిడ్ ఎఫెక్ట్ తో వ్యాపారాలు దెబ్బతిన్నాయని వీకెండ్ కర్ఫ్యూలు, సరి-బేసి విధానం తొలగించాలని వ్యాపారులు గతవారం కేజ్రీవాల్ కు అభ్యర్థించారు. కోవిడ్ కారణంగా బిజినెస్ బాగా దెబ్బతినడంతో చాలా నష్టపోయామని వివరించారు. కరోనా కేసులు పెరగడంతో మహమ్మారిని కంట్రోల్ చేసేందుకే ఆంక్షలు విధించవలసి వచ్చిందని..దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తనకు తెలుసని కేజ్రీవాల్ చెప్పారు. కేసులు తగ్గుముఖం పడితే ఆంక్షలు తొలగిస్తామన్నారు.
ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్
- దేశం
- January 25, 2022
మరిన్ని వార్తల కోసం
లేటెస్ట్
- పది ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- నేడు మే డే ..ఆర్థికశక్తికి మూలం కార్మికశక్తి: సంపతి రమేష్ మహరాజ్
- ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ .. బంగారం డిమాండ్ జూమ్
- టెన్త్లో నిర్మల్ టాప్..రెండోసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
- మహబూబ్నగర్ జిల్లాలో.. బాలికలే టాప్
- 49 శాతం తగ్గిన ఐఓసీ లాభం
- ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యం..రాజ్యాంగాన్ని అడ్డుకోవడమే:ప్రొ. సింహాద్రి
- సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
- టెన్త్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థుల ప్రభంజనం
Most Read News
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్