చార్ ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో సోన్ ప్రయాగ్ లో భక్తులను పోలీసులు, ITBP ఆఫీసర్లు నిలిపివేశారు. భక్తుల రద్దీ పెరగడంతో.. యాత్రలో ఇబ్బందులు ఏర్పడుతాయని.. భక్తులను ఆపేశామన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల నుంచి భక్తులను కేదార్ నాథ్ ధామ్ కు పంపిస్తామని రుద్రప్రయాగ్ సర్కిల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. కోవిడ్మ హమ్మారి తగ్గుముఖం పట్టడంతో రెండేండ్ల తర్వాత యాత్ర పున:ప్రారంభమైంది. దీంతో భక్తులు కేదార్ నాథ్ ధామ్ కు భారీగా తరలివస్తున్నారు.
#WATCH | Uttarakhand: Due to a heavy rush of devotees, the police & ITBP have stopped the devotees enroute Kedarnath Dham at Sonprayag since 10am.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 28, 2022
"The passengers will now be sent to Kedarnath Dham from 4 am on Sunday, May 29," said Rudraprayag Circle Officer Pramod Kumar pic.twitter.com/QK8jknIWbm
మరిన్ని వార్తల కోసం
బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది
సెలవుల్లో డాన్స్ పై స్టూడెంట్స్ ఆసక్తి