కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థతులను దష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని 2021 ఆగస్ట్ 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు కేంద్రం పొడిగించింది. జూలై 31తో ఇంటర్నేషనల్ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని తెలిపారు. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయన్నారు. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారత్కు ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ఉంది. అలాగే కొన్ని కార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని DGCA స్పష్టం చేసింది.
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
- దేశం
- July 31, 2021
లేటెస్ట్
- ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
- ప్రణీత్ రావు ఎవరు.. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు : ఎర్రబెల్లి
- మళ్ళీ చెట్టు చిగురిస్తుంది.. కాయలు కాస్తాయ్ : వినయ్ భాస్కర్
- అఫ్గానిస్థాన్తో సిరీస్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా.. కారణం ఏంటంటే..?
- Good Health : ఎండా కాలంలో పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. జాగ్రత్తలు ఏంటీ..!
- వైసీపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యే
- సీఎం జగన్ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ
- గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!
- హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన
- Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
- గూగుల్ డ్రైవ్లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా
- IT Layoff : 7 నిమిషాల మీటింగ్.. రెండు డిపార్ట్ మెంట్స్ క్లోజ్.. ఐటీలో సంచలనం
- నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్