తెలంగాణలో 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక్క మెదక్, హైదరాబాద్ తప్ప మిగిలిన 15 స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని చెప్పారు. హరీష్ రావు ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి.. ఆయన పనితనం బాగుంది కాబట్టి… మెదక్ ఒక్కటి టీఆర్ఎస్ గెలవొచ్చని చెప్పారు. అనుభవజ్ఞుడు వివేక్ వెంకటస్వామి చేరికతో బీజేపీ మరింత బలపడిందన్నారు. పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో లక్ష్మణ్, వివేక్, కిషన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు ధర్మపురి అర్వింద్. మొత్తం 15 ఎంపీ సీట్లు గెలిచి మోడీకి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు అర్వింద్.
మెదక్, హైదరాబాద్ తప్ప 15 సీట్లు బీజేపీవే : ధర్మపురి అర్వింద్
- దేశం
- August 9, 2019
లేటెస్ట్
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు