న్యూఢిల్లీ: ఐపీఎల్ 15వ సీజన్ మెగా ఆక్షన్ లో పాల్గొనే ప్లేయర్ల లెక్క తేలింది. మొత్తం 590 ప్లేయర్లతో కూడిన ఫైనల్ లిస్టును బీసీసీఐ మంగళవారం రిలీజ్ చేసింది. ఇందులో 370 మంది ఇండియా ప్లేయర్లు, ఫారిన్ నుంచి 220 మంది ఉన్నారు. ఓవరాల్గా 228 మంది క్యాప్డ్, 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు, ఐసీసీ అసోసియేటెడ్ దేశాల నుంచి ఏడుగురు క్రికెటర్లు బెంగళూరులో ఈ నెల 12, 13వ తేదీల్లో జరిగే మెగా ఆక్షన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలం కోసం పలు దేశాల నుంచి 1,214 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు ఇంట్రస్ట్ చూపని క్రికెటర్ల పేర్లను తొలగించి తుది జాబితాను రిలీజ్ చేశారు. హయ్యెస్ట్గా రూ.2 కోట్ల ప్రైస్ లిస్టులో 48 మంది ఉండగా, రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్ లో 20 మంది, రూ. కోటి బేస్ ప్రైస్లో 34 మంది పోటీలో నిలిచారు. రెండు కోట్ల బేస్ప్రైజ్లో ఇండియా టాప్ ప్లేయర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, షమీ, భువనేశ్వర్, ఉమేశ్, ఇషాంత్, అశ్విన్..ఫారిన్ నుంచి ప్యాట్ కమిన్స్, రబాడ మరికొందరు ప్లేయర్లు రూ.2 కోట్ల బేస్ ప్రైస్ లిస్టులో ఉన్నారు. ఇండియా నుంచి శ్రేయస్, ధవన్తో పాటు ఇండియా యంగ్స్టర్స్ ఇషాన్, పడిక్కల్, హర్షల్, షారుక్ ఖాన్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడే చాన్సుంది.
ఆక్షన్ బరిలో 590 మంది
- ఆట
- February 2, 2022
లేటెస్ట్
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు