నల్లగొండ అర్బన్, వెలుగు : డయల్ 100 ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. నల్లగొండలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో అతడి గురించి డయల్ 100 కు సమాచారం రాగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నల్గొండ టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి వెంటనే పెట్రో కార్ సిబ్బందిని సిగ్నల్స్ ఆధారంగా ఘటనా స్థలానికి పంపించాడు. రైలు పట్టాలపై చనిపోయేందుకు పడుకుని ఉన్న ఆ వ్యక్తిని కాపాడి కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రాణం కాపాడిన ‘డయల్ 100’
- నల్గొండ
- March 31, 2023
లేటెస్ట్
- బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలి : కలెక్టర్ హరిచందన
- ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
- కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
- ఏటీఎం ధ్వంసం .. రూ.8లక్షలు చోరీ
- టెన్త్ ఎగ్జామ్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్
- ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ల ఏర్పాటు : సునీల్ దత్
- బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మండల అధ్యక్షుడు
- వరదకాలువకు నీళ్లు విడుదల
- భక్తుల రద్దీ నియంత్రణకు..మూడంచెల భద్రతా ఏర్పాటు
- రాజన్న గుడి చెరువు పనులు స్పీడప్ చేయాలి : అనురాగ్ జయంతి
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్