లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన సూరత్ వజ్రాల పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే… కొద్ది మంది కార్మికులతోనే పనులు ప్రారంభమయ్యాయి. సూరత్ లో పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ… ముంబైలో ఇంకా బిజినెస్ ప్రారంభం కాలేదని చెప్పారు వజ్రాల వ్యాపారులు. లాక్ డౌన్ తో ఎగుమతులకు పెద్ద ఆటంకం కలిగిందని, దీంతో నష్టం సంభవించిందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే పనులను ప్రారంభించామని… వారితో ఎక్కువ పని గంటలు చేయించి, అధిక జీతాన్ని చెల్లిస్తామని చెప్పారు వ్యాపారులు.
సూరత్ లో మళ్లీ ప్రారంభమైన వజ్రాల పరిశ్రమ
- దేశం
- May 20, 2020
లేటెస్ట్
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
- CSK vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో
- ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?
- ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా