న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో చివరి దశలో ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అన్నారు. ‘‘వ్యాక్సినేషన్, రూల్స్ ఫాలో అవడం.. ఇవి రెండే కరోనాపై పోరాటంలో మనకున్న ఆయుధాలు. వైరస్ పూర్తిగా అంతమయ్యే వరకూ వీటిని మరవొద్దు” అని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్త్ మినిస్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా ఇంకా పోలేదని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ‘‘హర్ ఘర్ దస్తక్”లో భాగంగా దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 79% మంది ఫస్ట్ డోస్, 38% మంది సెకండ్ డోస్ వేసుకున్నారని తెలిపారు. అయితే 12 కోట్ల మంది సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉందని, వాళ్లందరూ టీకా వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
పద్దెనిమిదేండ్లు పైబడిన అందరికీ టీకా వేయండి
- దేశం
- November 12, 2021
లేటెస్ట్
- అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు
- దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో మూవీ
- పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!
- ఉల్లి ఎగుమతులపై బ్యాన్ ఎత్తివేత
- కోటక్ బ్యాంక్ లాభం రూ. 4,133 కోట్లు
- బీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్
- కాంగ్రెస్లో నయా జోష్.. మండుటెండలో జన జాతర సక్సెస్
- రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు
- అదానీ, అంబానీ కోసమే మోదీ.. ఏటా 3 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు